భారతీయ జనత పార్టీ ప్రభుత్వం వచ్చకా బడ్జెట్ లో పెద్దగా పెను మార్పులు ఎం లేవు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగినట్లే ఈ ప్రభుత్వం లో కూడా సామాన్యుడి మీద గుది బండ పడిందని చెప్పాలి.కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 బడ్జెట్ ని ఈరోజు లోక్ సభ లో ప్రవేశ పెట్టాడు. మరి ఈ బడ్జెట్ లో ఏవి ధరలు పెరగనున్నాయి , ఏవి ధరలు తగ్గనున్నాయి అనేది చూద్దామా ?
పెరగనున్నవి : హోటల్ బిల్ల్స్ , రెస్టారెంట్ బిల్ల్స్ ,ఎరువులు ,కార్లు . సిగిరెట్లు , బ్రాండెడ్ నగలు ,కెమెరా లు ,పొగాకు, సిమెంట్ , ఏ సి , కంప్యూటర్స్ , అల్యూమినియం తదితరుల వాటి మీద టాక్స్ పెరగనుంది .
తగ్గనున్నవి : హౌస్ టాక్స్ , ఫ్రిడ్జ్లు దయలసిస్ వస్తువులు , ఇన్సురాన్స్,సిల్వర్, హౌసింగ్ లోన్స్


No comments: