జగన్ ధర్నా షురూ - Telugu Its Telugu

728x90 AdSpace

Wednesday, 26 August 2015

జగన్ ధర్నా షురూ


కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామంలో.. జ్వర మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్న డిమాండ్తో వైసీపీ ఇవాళ ధర్నాకు దిగనుంది. మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాలో.. వైసీపీ అధ్యక్షుడు జగన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులంతా పాల్గొంటారు. కొన్నిరోజుల క్రితం.. జగన్ కొత్తమాజేరు గ్రామానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. గ్రామంలోని తాగునీటి చెరువును, ఫిల్టర్ బెడ్లను పరిశీలించారు.
జగన్ ధర్నా షురూ Reviewed by Unknown on 04:54 Rating: 5 కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామంలో.. జ్వర మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్న డిమాండ్తో వైసీపీ ఇవాళ ధర్నాకు దిగనుంది. మచిలీపట్నంలోన...

No comments: